గాదె మాధవ రెడ్డి అస్వస్థకు గురై హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో వైద్య సేవలు తీసుకొని భద్రాచలం వచ్చిన సందర్భంగా ఎందరో రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఆత్మీయులు బంధువులు స్నేహితులు అలాగే కళాకారులు. ఉపాధ్యాయులు, మిత్రులు శ్రేయోభిలాషులు, చాలామంది పరామర్శించి ,త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈరోజు కళాబంధు మేము సైతం కళా సేవలో తెలంగాణ సేవా సంస్థ సభ్యులు బెల్లంకొండ దుర్గా కోమలి, మరిగంటి పద్మావతి, కత్తి కనకదుర్గ , జెమిని రామలక్ష్మి, కోట దుర్గాప్రసాద్ అందరికన్నా భిన్నంగా గాదె మాధవరెడ్డి స్వగృహానికి చేరుకొని వారి యొక్క కవిత్వంతో.. పాటలతో.. అలరించి ఎంతో ప్రేమతో త్వరగా కోలుకోవాలని పూల బొకే ఇచ్చి ఆశీర్వదించారు.

No comments:
Post a Comment
Thanks for your visit and comment.